సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

66చూసినవారు
మణుగూరులో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మణుగూరు సింగరేణి ఉపరితల గనులలో వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి, (ఓబీ) మట్టి పనులకు ఆటంకం ఏర్పడింది. 2 లక్షల 90 వేల క్యూబిక్ మీటర్ల (ఓబీ) మట్టి పనులకు, 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్