జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ కి సన్మానం

68చూసినవారు
జాతీయ ఎస్టీ  కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ కి సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ములుగు ఇంచార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాలాజీ నాయక్, పార్లమెంట్ కోఆర్డినేటర్ పుణ్య నాయక్, జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ హాథిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్