బాణాసంచా పేల్చి కాకతీయ స్కూల్ యాజమాన్యం సంబురాలు
ఇల్లందు, ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాలలో ఇల్లందు పట్టణముకు చెందిన కాకతీయ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పాఠశాల యాజమాన్యం సంబురాలు జరుపుకున్నారు పాఠశాలకు చెందిన విద్యార్థి దేవులపల్లి శ్రీహిత్ కి 10/10 పాయింట్లు సాధించారు. పాఠశాల చైర్మన్ దండ రామచందర్ యాదవ్ శ్రీహిత్ కి శాలువా కప్పి అభినందించారు. మరి కొంతమంది విద్యార్థులకు 10/10 పాయింట్లు సాధించవచ్చని ఉపాధ్యాయుల అంచనా.