ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు 17% పెంపు

182919చూసినవారు
ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు 17% పెంపు
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వేతనాలు 17 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2022 ఆగస్టు 1 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. దీంతో 1.10 లక్షల మందికిపైగా ఎల్ఐసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్