రైతులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఎమ్మెల్యే

1531చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ గింజల మార్కెట్లో ఆదివారం, రైతులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు న్యాయం చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్