PDSU 50 వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

62చూసినవారు
PDSU  50 వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతినగర్ బిసి బాయ్స్ హాస్టల్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 50 వసంతాల స్వర్ణోత్సవ సభల వాల్ పోస్టర్ సోమవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరీష్, శ్రీను మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత నాణ్యమైన విద్యా విధానాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్