నూతన కర్నూల్ ఎంపిని మర్యాద పూర్వకంగా కలిసిన సంకాపురం రాముడు

59చూసినవారు
నూతన కర్నూల్ ఎంపిని మర్యాద పూర్వకంగా కలిసిన సంకాపురం రాముడు
అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో నూతనంగా లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కర్నూల్ ఎంపీగా గెలిచిన నాగరాజుని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు రాముడు సైన్యం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్