May 11, 2024, 12:05 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
బైక్ ర్యాలీకి బయలుదేరిన కోటకొండ కాంగ్రెస్ కార్యకర్తలు
May 11, 2024, 12:05 IST
నారాయణపేట నియోజకవర్గం, జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశి చంద్ రెడ్డి బైక్ ర్యాలీకి కోటకొండ గ్రామం నుంచి పెద్ద ఎత్తున సుమారు అరవై బైక్ లు శనివారం ర్యాలీగా వెళ్లడం జరిగిందన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, బొల్లు రాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి చల్లాకి అధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు యువకులకు పిలుపునిచ్చారు.