మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు

56చూసినవారు
మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు
మహబూబ్ నగర్ జిల్లా, ముసాపేట మండలం జానంపేట గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు గత మూడు రోజుల క్రితం నీటి సప్లై జరిగే పైపులైన్ పగిలిపోయింది. దానివల్ల డబుల్ బెడ్రూం ఇండ్లకు నీటి సరఫరా ఆగి పోయింది. ప్రజలు తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు శుక్రవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్