అమ్మవారిని దర్శించుకున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

54చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను శనివారం ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్