100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పించాలి: ఎమ్మెల్యే

80చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా రివ్యూ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిలోని మౌలిక వసతుల గురించి అధికారులకు వివరించారు. ఆసుపత్రిలోని అదునపు సిబ్బంది, విద్యుత్ సమస్యలు పరిష్కరించి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, జిల్లా కలెక్టర్ జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్