మంత్రులకు ఘన స్వాగతం పలికిన జడ్చర్ల ఎమ్మెల్యే

77చూసినవారు
మంత్రులకు ఘన స్వాగతం పలికిన జడ్చర్ల ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన మంత్రులకు సోమవారం రాయికల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘన స్వాగతంపలికారు. ఈ సందర్భంగా మంత్రులకు ఎమ్మెల్యే గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్