కలెక్టర్ విజయయేంద్రను కలిసిన పబ్లిక్ రిలేషన్ అధికారి

77చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన బోయి విజయయేంద్రను జిల్లా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ అధికారి ఇస్రానాయక్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్క అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పలువిషయాలు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్