అదుపుతప్పి కారు బోల్తా

1528చూసినవారు
మహబూబ్ నగర్ నుంచి తాండూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తా పోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి చెందినవారు జిల్లా కేంద్రానికి రానున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించాలని తెలిపారు.

ట్యాగ్స్ :