మార్నింగ్ వాక్ లో పర్యటించిన మహబూబ్ నగర్ చైర్మన్ ఎకేజి

61చూసినవారు
మార్నింగ్ వాక్ లో పర్యటించిన మహబూబ్ నగర్ చైర్మన్ ఎకేజి
మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ శనివారం మార్నింగ్ వాక్ లో భాగంగా జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ చౌరస్తా, గడియారం చౌరస్తా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ డి. మహేశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ లు వజ్రాకుమార్, గురులింగం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్