సెటిల్ ఆడినా అర్. ఎస్ ప్రవీణ్ కుమార్

52చూసినవారు
వనపర్తి జిల్లా ఎకో పార్క్ లో బుధవారం కలసి బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థి ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్ చేశారు. వాకర్స్ ను కలుసుకొని మద్దతు కోరారు. వ్యాయం, సెటిల్ ఆడారు. అర్ఎస్పీ మాట్లాడుతూ. గతంలో ఉన్న ఎంపీ సమర్థత లేక కేంద్ర నిధులు ఉపయోగములోకి తీసుకురాలేదన్నారు. తన అనుభవంతో అన్ని విభాగాలలో నిధులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి ప్రాజెక్టులు సాధించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్