భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ

53చూసినవారు
భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ
బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అల్పాహారం పంపిణీ చేశారు. దాతల సహకారంతో భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు, కూలీలు, ప్రయాణికులకు అందించారు. ఈ కార్యక్రమంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముత్తె వెంకటరాజం, గంటా శ్రీనివాస్, భోగ శ్రీనివాస్, కీర్తి మల్లేష్, కనకయ్య గౌడ్, కోయాడ శంకర్ గౌడ్, రత్నం ఐలయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్