వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్ల పరిశీలన

66చూసినవారు
వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్ల పరిశీలన
సీఎం రేవంత్ రెడ్డి తో చేపట్టనున్న వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించే బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికను టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్