జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం

80చూసినవారు
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలు గెల్లి రాజలింగు, గెల్లి జయరాం సహకారంతో నిరుపేదలు, కూలీలు, యాచకులు, చిరు వ్యాపారులు, బాటసారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి అధ్యక్షుడు సతీష్, జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్