రహదారి ఇలా ప్రయాణం ఎలా

78చూసినవారు
రహదారి ఇలా ప్రయాణం ఎలా
వేమనపల్లి మండలంలోని మల్లంపేట, నిల్వాయి అటవీ రోడ్డు మార్గం గుంతలమయంగా మారింది. చెన్నూరు నుంచి వేమనపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో ఆర్టీసీ డ్రైవర్లు ఈ రోడ్డుపై బస్సులు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎనిమిది కిలోమీటర్ల రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకంగా సాగుతుందని ప్రయాణికులు వాపోయారు. అధికారులు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్