సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

64చూసినవారు
కాంటాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బెల్లంపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. మున్సిపల్, మధ్యాహ్న భోజన కార్మికులు, సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ. 26, 000 చెల్లించాలన్నారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్