అద్దె చెల్లించడం లేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం

85చూసినవారు
అద్దె చెల్లించడం లేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
కన్నేపల్లి మండలం ఎంపీడీవో
కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదని యజమాని గంగ మురళీధర్ రావు బుధవారం తాళం వేశారు. ఆయన మాట్లాడుతూ. 26 నెలల అద్దె రూ. 1. 17లక్షలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అద్దె చెల్లించే వరకు తాళం తీయనని తేల్చిచెప్పారు.

సంబంధిత పోస్ట్