దుగినేపల్లి అంగన్వాడి మరమత్తులకు నిధుల విడుదల

71చూసినవారు
దుగినేపల్లి అంగన్వాడి మరమత్తులకు నిధుల విడుదల
బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి గ్రామం అంగన్వాడి కేంద్రం శిలావస్థకు చేరగా దాని మరమ్మతులకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం పంచాయతీ సెక్రెటరీ రజిత, మాజీ సర్పంచ్ సురేష్ కొబ్బరికాయ కొట్టి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్