కలెక్టర్ కు వినతిపత్రం అందించిన భవన నిర్మాణ కార్మికులు

63చూసినవారు
ఇసుక రవాణా లేక భవన నిర్మాణ పనులు కొనసాగక తాము పస్తులు ఉంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు భవన నిర్మాణ కార్మికులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. బెల్లంపల్లికి వచ్చిన ఆయనకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. నిర్మాణ కార్మికుల సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులను ఆదేశిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :