మక్కా యాత్ర ముగింపు యాత్రికుడికి ఘన సన్మానం

76చూసినవారు
మక్కా యాత్ర ముగింపు యాత్రికుడికి ఘన సన్మానం
ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాయాత్రకు ముగించుకొని బెల్లంపల్లిలోని తన నివాసానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. ఏ నయిం కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ముచ్చర్ల మల్లయ్య, బండి రామ్, మేకల శ్రీనివాస్, లెంకల శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్