నిల్వ ఉన్న నీరు అధికారుల నిర్లక్ష్యం

64చూసినవారు
నిల్వ ఉన్న నీరు అధికారుల నిర్లక్ష్యం
కన్నెపల్లి మండల కేంద్రం నడి బొడ్డున బస్ స్టాప్ ముందు వర్షపు నీరు నిల్వ ఉండి వాహనదారులకు, ప్రయాణికులకు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే ఆటో స్టాండ్ ఉండడంతో వాళ్లకు కూడా ఈ సమస్య ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యని ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా రోడ్డుపై మరమత్తులు చేయించి మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్