మంచిర్యాలలో అమ్మ మాట - అంగన్ వాడీ బాట ప్రారంభం

84చూసినవారు
మంచిర్యాలలో అమ్మ మాట - అంగన్ వాడీ బాట ప్రారంభం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం అమ్మ మాట - అంగన్ వాడీ బాట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏసీసీ- 2, 3, దొరగారిపల్లి 1, 2, రాంనగర్ సెక్టార్ లోని ముస్లిం బస్తీ- 1 అంగన్ వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండున్నరేళ్ల నుండి మూడున్నరేళ్ళ లోపు పిల్లలను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఐసీడీఎస్ అధికారులు, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్