వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

7125చూసినవారు
వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
లక్షెట్టిపేట మండలంలో మంగళవారం విషాదం నెలకొంది. ఓ వ్యక్తి వేధింపుల కారణంగా మనస్తాపంతో తోటపల్లి నరేష్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మంతుపల్లి గ్రామానికి చెందిన నరేష్ ఈ నెల 26న ఇంట్లో నుంచి వెళ్లిపోయి మంగళవారం వ్యవసాయ బావిలో శవమై తేలాడు. శాంతయ్య అనే వ్యక్తి వేధింపుల కారణంగానే తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు నరేష్ తండ్రి పోషం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్