ఎల్లమ్మ తల్లి జాతరలో నాయకులు

60చూసినవారు
ఎల్లమ్మ తల్లి జాతరలో నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మతల్లి జాతర ఉత్సవాలో గురువారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్