ఆలయ ఆహ్వాన పత్రిక అందజేత
![ఆలయ ఆహ్వాన పత్రిక అందజేత](https://media.getlokalapp.com/cache/e1/46/e146810257c17d0717e21a5ad0a64e15.webp)
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని నత్మాయపల్లి గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, నవగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు బిజెపి నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ని, అర్వింద్ గౌడ్ ని శనివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల బిజెపి అధ్యక్షులు నగేష్, ఉదయ్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, బీజేవైఎం నాయకులు రాజేష్, దుర్గయ్య, తదితరులు ఉన్నారు.