పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ

83చూసినవారు
పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేశారు. ఇంకా పవన్ మేనల్లుడైన వైష్ణవ్ తేజ్, నాగబాబు సతీమణి కొణిదల పద్మ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈసారి పవన్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవాలని మెగా ఫ్యామిలీ చూస్తుంది.

సంబంధిత పోస్ట్