మంత్రి పదవి, రూ.25 కోట్లు.. ఎమ్మెల్యేకు ఆఫర్

162000చూసినవారు
మంత్రి పదవి, రూ.25 కోట్లు.. ఎమ్మెల్యేకు ఆఫర్
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చేయడంతోపాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలని, అలా చేస్తే రూ.25 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ తనను సంప్రదించిందని ఆప్ ఎమ్మెల్యే రితురాజ్ ఆరోపించారు. తాను దరియాపూర్‌లో ఓ వివాహానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు తనను పక్కకు తీసుకువెళ్లి ఈ ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ వీడరని తాను వారికి చెప్పానని తెలిపారు.

సంబంధిత పోస్ట్