ఈ వారంలోనే గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

69చూసినవారు
ఈ వారంలోనే గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ శనివారంలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఏపీపీఎస్సీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ, ప్రిలిమ్స్ మధ్య సన్నద్ధతకు సమయం లేకపోవడంతో ఒక్కో పోస్టుకు 100 మందిని మెయిన్స్ కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్