భారత జట్టుకు అభినందనలు తెలిపిన మోడీ

68చూసినవారు
T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తమదైన ప్రత్యేక శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని విశ్వ విజేతగా నిలిపిన జట్టుని చూసి భారతీయులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. X లో ఓ వీడియోను షేర్ చేశారు.