ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

84చూసినవారు
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలో ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ వినతులు స్వీకరించేందుకు, సత్వరం పరిష్కారం లభించేలా చూసేందుకు… వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ప్రజలు, కార్యకర్తల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్