BRS, కాంగ్రెస్ కు మోదీ వార్నింగ్ (వీడియో)

76చూసినవారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 'ఆ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులు. కాళేశ్వరం పేరుతో రైతుల నుంచి BRS రూ. వేల కోట్లు దోచుకుంది. అయినా కాంగ్రెస్ మౌనంగా ఉంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంలా మార్చుకుంది. కానీ మా ముందు ఈ ఆటలు సాగవు. మోదీ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ అవుతాయి. ఎయిర్ స్ట్రైక్స్ కూడా అవుతాయి.' అని వార్నింగ్ ఇచ్చారు.