రూ.3లకే బిర్యానీ.. బారులు తీరిన జనం

77చూసినవారు
రూ.3లకే బిర్యానీ.. బారులు తీరిన జనం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నూతనంగా ప్రారంభమైన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు కళ్లు చెదిరిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు. కేవలం రూ.3లకే బిర్యానీ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో మూడు రూపాయల బిర్యానీ కోసం జనం బారులు తీరారు. మూడు రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ల కోసం భోజన ప్రియులు భారీ క్యూ లైన్లు కట్టారు. బిర్యానీ కోసం వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్