అబుదాబిలో ఆలయం.. నేడు ప్రారంభించనున్న మోదీ

62చూసినవారు
అబుదాబిలో ఆలయం.. నేడు ప్రారంభించనున్న మోదీ
UAE రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన తొలి హిందూ ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది. అదే బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) మందిరం. UAEలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది.

ట్యాగ్స్ :