అయోధ్య భవ్య రామ మందిరంలో జనవరి 22(సోమవారం)న బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి
బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని బండి సంజయ్ అన్నారు. దైవ కార్యాన్ని
రాజకీయం చేయొద్దన్నారు.