ఎంపీ కన్నుమూత

69648చూసినవారు
ఎంపీ కన్నుమూత
నాగపట్నం ఎంపీ, సీపీఐ తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సెల్వరాజ్ (67) అనారోగ్యంతో చనిపోయారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. ఎంపీ సెల్వరాజ్ 1989, 1996, 1998, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.