'ముస్లిములను టార్గెట్ చేయడం లేదు'

53చూసినవారు
'ముస్లిములను టార్గెట్ చేయడం లేదు'
తాము ముస్లిములను టార్గెట్ చేయడం లేదని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ పేర్కొన్నారు. ప్రతి షాపుల్లోనూ దుకాణాదారులు తమ పేర్లు, మొబైల్ నంబర్లను ప్రదర్శించాలని మాత్రమే ఆదేశించామన్నారు. తప్పులు ఉల్లంఘిస్తే మొదటి సారి రూ.2,000, రెండోసారి ఉత్తర్వులు ధిక్కరిస్తే రూ.5,000ల జరిమానా విధిస్తామన్నారు. కన్వర్ యాత్ర నేపథ్యంలో ముస్లిములను టార్గెట్ చేశామనే ప్రచారంలో నిజం లేదన్నారు.

సంబంధిత పోస్ట్