గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

83చూసినవారు
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బుదవారం లభ్యమైంది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట పట్టణంలోని మల్లం కుంట ముందు భాగంలో మహిళ సుమారు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు మహిళ వయస్సు 43 ఉంటాయి అని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్