దేవలమ్మ నాగారంలో వైభవంగా గణేష్ నిమజ్జనం

806చూసినవారు
దేవలమ్మ నాగారంలో వైభవంగా గణేష్ నిమజ్జనం
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలోని ఇందిరా కాలనీలో కొలువుదీరిన బొజ్జగణపయ్య నవరాత్రులు ముగించుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటలో రూ.19,500 లకు లాలు నాయక్ లడ్డును, గణపతి వద్ద పూజలు అందుకున్న పండ్లను జినమోని మారయ్య ముదిరాజ్ గారు రూ 7500 లకు దక్కించుకున్నారు. అనంతరం గణేషుడిని వైభవంగా ఊరేగించి నిమజ్జనం చేశారు.

ట్యాగ్స్ :