ఎండల దృష్ట్యా ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన ప్రజలకు వివరించారు. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు.