కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత ఇంటింటి ప్రచారం

12618చూసినవారు
కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత ఇంటింటి ప్రచారం
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మే 13న జరిగే నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా దేవుడా పట్టణం ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో వార్డు ఇన్ ఛార్జ్ చక్రి నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజవర్గం నుండి ఎంపీ అభ్యర్థిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు.
Job Suitcase

Jobs near you