ఆమరణదీక్ష కు సిద్ధం

61చూసినవారు
ఆమరణదీక్ష కు సిద్ధం
మిర్యాలగూడ పందిర్లపల్లి చెరువు ఆక్రమణ అడ్డుకోవాలని పట్టణానికి చెందిన సామాజికకార్యకర్త సరికొండ రుషికేశ్వర్ రాజు అన్నారు. శనివారం సొసైటీ సభ్యులు వెంకన్న, శ్రీనివాస్, నరేందర్ లతో కలిసి చెరువు ఆక్రమణలు పరిశీలించి మాట్లాడారు. 800ఎకరాల చెరువు 500ఎకరాలకు తగ్గిందని తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వేచేసి హద్దులు గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్