రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి

68చూసినవారు
రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి
ఈనెల 10న హైదరాబాదులో నిర్వహిస్తున్న ఉపాధిహామీ చట్టరక్షణ రాష్ట్ర స్థాయి సదస్సు జయప్రదం చేయాలని వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. శనివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చి నిర్వీర్యం చేస్తుందన్నారు. మోడీ విధానాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని కార్మికచట్టాలసంక్షేమం కోసంఐక్యం కావాలన్నారు.

సంబంధిత పోస్ట్