మహాత్మాగాంధీ గ్లోబల్ ఫీస్ అవార్డు 2024 ఎంపికైన శ్రీనివాసులు

71చూసినవారు
మహాత్మాగాంధీ గ్లోబల్ ఫీస్ అవార్డు 2024 ఎంపికైన శ్రీనివాసులు
గాంధీజీ ఫౌండేషన్, నాంపల్లి, చండూర్ గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ గ్లోబల్ పీస్ అవార్డు 2024కు ఎంపికయ్యారు. ఈయన ఈ అవార్డును ఈ నెల 22వ తేదీ మంగళవారం రోజున హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం నందు అందుకోనున్నారు.