బదలీపై వెళ్తున్నా ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం

73చూసినవారు
బదలీపై వెళ్తున్నా ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం
త్రిపురారం మండలం పరిధిలోని రూప్లాతండా ప్రాథమిక పాఠశాలలో గత 20సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల బదలీపై ఇతర పాఠశాలకు వెళ్తున్నా ఉపాధ్యాయులకకు సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించార. విద్యార్థులు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి జ్ఞాపికలతో శాలువాతో సత్కరించి సన్మానించారు.

సంబంధిత పోస్ట్