నకిరేకల్ మండలం - Nakrekal Mandal

ఘనంగా పంద్రాగస్టు వేడుక

ఘనంగా పంద్రాగస్టు వేడుక

నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనివాహక కార్యదర్శి దైధ రవీందర్ హాజరయ్యి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ..ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల కృషి ఫలితం మనకు దక్కిన ఈ స్వేచ్ఛ స్వాతంత్య్ర జీవితాన్ని అందించిన వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం కావున భవిష్యత్తు తరాలకు వారి అడుజాడలో నడిచేలా చేసి వారికి అన్ని విధాలుగా సమాన హక్కుల కల్పనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవ రెడ్డి, బొడ్డు నాగరాజు, గంధమల్ల జానయ్య గౌడ్, జైపాల్ రెడ్డి, యూసుఫ్, బూత్కూరి వెంకట్ రెడ్డి, రాంప్రసాద్, అఖిల్, రియాజ్ ఖాన్, సతీష్, పరమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా